తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
- ఈ సారి ఫలితాల్లో 92.43 శాతం మంది ఉత్తీర్ణత
- గతం కంటే ఎనిమిది శాతం పెరిగిన ఉత్తీర్ణత
- బాలుర కంటే బాలికలు స్వల్ప ఆధిక్యత
- బాలికలు 93.68శాతం ఉత్తీర్ణత
- బాలురు 91.18 శాతం మంది పాస్.
- 99.73 శాతంతో జగిత్యాల తొలిస్థానం
- 83.09 శాతంతో హైదరాబాద్ చివరిస్థానంలో నిలిచింది.
- వరుసగా మూడోసారి జగిత్యాలకు మొదటిస్థానం
- జూన్ 10 నుంచి జరగనున్న టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- మే 27 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టేందుకు గడువు
- ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి
No comments:
Post a Comment